గతంలో ఎన్నడూ లేనంత అవినీతి ప్రభుత్వం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉందని లోనీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుర్జర్ శుక్రవారం సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి యోగి ఆది�
ఉత్తరప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి సెగలు తీవ్రమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నైరాశ్యపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆయన శాసనసభలో గురువారం మాట్లాడుతూ, ‘ఇది ప్రతిష్ఠ కోసం ప�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ హోటల్పై పోలీసులు తనిఖీ చేయడం వల్ల ఓ వ్యాపారవేత్త మృతిచెందాడు. ఆ ఘటనలో యోగి సర్కార్ ఆరుగురి పోలీసులపై వేటు వేసింది. పోలీసులు దాడి చేయడం వల్లే త�