కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డ�
క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.