హోటల్లో పన్నీర్ బిర్యానీ తిందామని వెళ్తే.. చికెన్ ముక్కలు వచ్చాయి. ఈ విషయమై హోటల్ నిర్వాహకులను అడిగితే..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు వినియోగదారుడిపై దుర్భాషలాడారు. ఈ ఘటన షాద్నగర్ పట్టణంలో �
Air India | టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రయాణికులురాలు శాఖాహార భోజనం ( veg meal ) ఆర్డర్ చేయగా.. అందులో చికెన్ ముక్కలు (chicken pieces) వచ్చాయి.