ఏ నలుగుర్ని కదిలించినా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పైనే చర్చించుకుంటున్నారు. మండలంలోని వేముల్నర్వ గ్రామానికి చెందిన విజయలక్ష్మి అలియాస్ భూమిక(40) ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిందన్న వా�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు - భద్రతాదళాలకు మధ్య జరిగిన భీకరపోరులో పచ్చని ప్రకృతి వనం రక్తపుటేరులై పారింది. యుద్ధభూమిని తలపించిన ఇరువర్గాల పోరు.. పదుల సంఖ్యలో ప్రాణాలను బ�
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతం లో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులతోపాటు పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్కౌంట�