సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జీపీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు.గ్రామాభివృద్ధి అనే సాకుతో పలువురు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గుట్టలపై సంగీత శిలలు వెలుగులోకి వచ్చాయి. సంగీతం పలికే ఏనెలపై డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి 30 రోజులుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.గ్రామంలో 10 అడుగు
తెలంగాణ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట, సిరిసిల్ల (365బీ) జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి.