మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) హెచ్చరించారు. చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని, జీవజాతులన్నీ ఉన్న
చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురవుతు న్న చెరువును కాపాడాలని ప్రజలే కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో�
పల్లెలకు పట్టు కొమ్మలుగా ఉన్న నీటి వనరులపై భూ బకాసురులు కన్నీశారు. చెరువులపై కన్ను పడిన చోట ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో అదును చూసి పనులు చేసుకుంటున్నారు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర చెరువులో ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మంగళవారం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..కొంపల్లిలోని ఊరచెరువు�
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.