పేద, బడుగు బలహీనవర్గాల రైతుల భూ సమస్యల పరిష్కారం భూ భారతి చట్టం ద్వారా లభించనుందని భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఛత్తీస్గఢ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొరియర్లుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీజాపూర్ పోల�
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాద్రి కొత్తగూడెం : చెర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు నివాసాన
చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆది�
IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో