Chenetha Mitra | చేనేత మిత్ర’ ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేలు పడుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల చేనేత �
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్నల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్�
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సర్కారు తోడ్పాటు లేక కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారి జీవితం వెల్లదీయడమే కష్టంగా ఉండేది. చేతిలో పనిలేక, ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గాన�
వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దుదేకుల, రజక, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా తీసుకుని జీవనం సాగిస్తున్నాయి. గద్వాల జరీ చీరలకు పెట్టింది