అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి గ్రోక్ ఏఐ మేకులా మారిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ 11 ఏండ్లుగా చెప్తున్న వాటిలో నిజమెంతుందో అది తేటత�
తన హోమ్ వర్క్లో సాయం చేయమని అడిగిన ఓ అమెరికా విద్యార్థికి గూగూల్ ఏఐ చాట్బాట్ నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ‘దయ చేసి చచ్చిపో’ అని అది ఆ విద్యార్థిని ప్రోత్సహించడంతో షాక్ తినడం అతడి వంతైందని సీ�