యూనివర్సిటీలు సమాజ హితమైన పరిశోధనలతో ముందుకు సాగాలని తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సొ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనం అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ సాంఘిక సం�
తెలంగాణ విద్యా కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొ ఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేశ్, కే జ్యోత్స్నశివారెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించింది.