అరుణాచల్ ప్రదేశ్లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ (Ragging) చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థుల�
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం