హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకుడు గ
ప్రశ్నించే గొంతులను పాలకులు అణచివేస్తున్నారని, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం సరికాదని, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ�