మండల పరిధిలోని ఘణపూర్ గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో పంటకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలో పడి గొర్రెల కా పరి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపిన వివరా
వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటడంతో పల్లికాయ సాగు చేసిన రైతుల కష్టం మట్టిపాలు అవుతున్నది. కలిసి వస్తుందనుకున్న పంట బోరు బావుల్లో నీళ్లు ఇంకిపోయిన కారణంగా కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లు
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆడుకుంటూ స్నానానికి వెళ్లి నీటి కుంట పడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చందంపేట మండలంలోని నక్కలగండి కట్ట సమీపంలోని ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోత్యాతండా �