ఆదిలాబాద్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైంది. సీఎం కేసీఆర్ చొరవతో నల్లరేగళ్ల దాహార్తి తీరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట ప్రాజెక్టు (సీకేబీ) వెట్న్న్రు అధికారులు గురువ�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్
మహారాష్ట్రతో సంబంధం లేకుండా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు చేస్తున్న అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ వాదనలతో కేంద్ర అటవీ, పర్య�