త ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస�
అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
అయోధ్యలోని రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరిలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని జనవరి 21-23 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిప