Bajrang Lal Bagra | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) లో భక్తుల విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram JanmaBhumi TheerthaKshetra Trust) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ (Champat
అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన ప్రధాన సహాయకుడు, డ్రైవర్ టిన్నూ యాదవ్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన
అయోధ్య విరాళాల దుర్వినియోగం గురించి ప్రజలకు తెలియడానికి ముందే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు తెలుసునని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల
Champat Rai : అయోధ్య రామాలయంలో విరాళాల మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్య రామాలయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంద�
Ayodhya Temple : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిప�
లక్నో: వివాదాస్పద రీతిలో భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఇటీవల అయోధ్య రామాలయ ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్థానిక పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్టు