Ayodhya Temple : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిప�
లక్నో: వివాదాస్పద రీతిలో భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఇటీవల అయోధ్య రామాలయ ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్థానిక పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్టు