గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రశాంత్ జాతీయస్థాయి క్రికెట్ బీ టీంకు తెలంగాణ నుంచి ఎంపికయ్యాడు. చాలెంజర్ ట్రోఫీ 24లో ఆడుతున్న ప్రశాంత్ శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క�
అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్) చాలెంజర్ టోఫ్రీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు పోటీపడ్డాయి.