హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్లైన్ పనులు పూర
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా మారింది చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.10.30 కోట్లు ఇచ్చినా కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయలేదు. ఈ సెప్టెంబర్తోనే అగ్రిమె�
చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు తీర్మానం చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో ప్రధాన జలవనరైన చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.21క�