BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 17 : వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చక్రపాణి పిలుపునిచ్పారు.
BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, మార్చి 30: అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేక
నాలుగు పదులు దాటినా పెండ్లి కాకపోవడంతో భగవంతుడి కరుణ కోసం ఏకంగా గుడినే నిర్మించాడు ఓ బ్రహ్మచారి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడదిన్నె గ్రామానికి చెందిన కరణం మోహన్రావు, రాధాబాయికి ముగ�
మనుస్మృతిలో వేనుడు మహా పాపిష్ఠివానిగా పేర్కొనబడ్డాడు. అయినా, అతని పార్థివదేహాన్ని మథించగా ఆవిర్భవించింది ఎవరు? పృథు రూప పురుషోత్తముడు. కాన, అత్యంత పాపి యందు కూడా పరమాత్ముడుంటాడు సుమా!- అన్నది పరమార్థం! మహ