‘రేవంత్రెడ్డీ.. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పుచేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటా�
సైబర్ నేరగాడు, బీజేపీ నేత చక్రధర్గౌడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొన్నది. సైబర్ మోసాలు చేసేందుకు చక్రధర్గౌడ్కు సిమ్లు సరఫరా చేసిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని సైబర్క్రైమ్
నిరుద్యోగులను మోసం చే సిన కేసులో బీజేపీ నే త సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్గౌడ్, అతని బావమరిది గణేశ్ సహా శ్రావణ్, వీరబాబును 4రోజుల పోలీస్ కస్టడీకి బుధవారం కోర్టు అనుమతిచ్చింది.
డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేల మంది అమాయకులను మోసగించి భారీగా డబ్బు దండుకున్న సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.