భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురిలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస�
ఎల్బీనగర్ : మూసీ నదిలో ఓ గుర్తుతెలియని యువకుడి శవాన్ని చైతన్యపురి పోలీసులు కనుగొన్నారు. వరదనీటిలో కొట్టుకుని వచ్చిన సదరు వ్యక్తి శవం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ వద్ద ఒడ్డుకు కొట�
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండ�
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో ఆదివారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రియల్ ఎస్టేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ గాయపడలేదు. పోలీసులు తె�