కొల్చారం మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఊరూరా డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ ఘనస్వాగతం పలికారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, అంసాన్పల్ల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చెరువులకు మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి వెల్లడించారు. నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగ
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు.