కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది.
నీట్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. 106 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి, మరోసారి కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా నిలిచారని ప