ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం 71,647 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 33,928 మంది కాగా, అమ్మాయిలు 37,718 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీ�
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశపెడుతు�
వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా