నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడార�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో లోక కల్యాణార్థం శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అయుత చండీయాగం కొనసాగుతున్నది.
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగ
సీఎం కేసీఆర్ ఇటీవల నూతన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.