నేటి ఆధునిక యుగంలో జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని త�
విద్యాభివృద్ధితోనే సమాజ పురోగతి సాధించవచ్చని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కాచిగూడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ (టీఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంల
వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకర స్థితిలోకి పడిపోతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు.
జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఇకపై ‘వాతావరణ మార్పులు’ అంశాన్ని కూడా చేర్చుతామని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.