కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించాల్సిన అత్యవసర సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. అనివార్య కారణాలతో హాజరుకాలేకపోతున్నామని, సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ స�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని, ఆ దిశగా బోర్డు చర్యలు తీసుకోవాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు కోరార