నగరంలో ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహా షబరీష్కు హనుమకొండ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
స్వచ్ఛ ఆటో కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరుగా స్వీకరించాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కళాభారతి లో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం �
Terrace Garden | స్వచ్చ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఇవాళ నగరంలోని కిసాన్ నగర్ ఏరియాలో పర్యటించారు. ఈ ప్రాంతంలో పలు నివాస గృహాలను సందర్శించి గృహ యజమానులు సాగు చేస్తున్న మిద్దె తోటల�