Mark Zuckerberg: ఇండియాకు మెటా సంస్థ సారీ చెప్పింది. కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు కూలినట్లు ఇటీవల జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు. ఇండియా కూడా ఆ లిస్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ జుకర్బ�
మెటా సీఈవో జుకర్బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది
కొత్త ఉద్యోగాలు ఉండబోవని, పాత ఉద్యోగాల్లో మరిన్ని కోతలు తప్పవని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వ్యవస్థాకుడు, సీఈవో జుకర్బర్గ్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను స్తం