నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్ర శివారులో ఉన్న కందూరు చోళుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
జడ్చర్ల మండలం పో లేపల్లి గ్రామంలోని శిథిల ఆలయాలు, శిల్పకళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. నల్లగొండ సమీపంలోని పానగల్ పరిసరాలు, వేంకటేశ్వరాలయం ఆవరణలోని శిథిల