కేంద్ర సాహిత్య అవార్డు రావడం అనేది సిధారెడ్డికి కాదు.. అవార్డుకే అలంకారంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అవార్డు అనేది సిద్దిపేటకు, తెలంగాణ రాష్ర్టానికి, కవులు, కళ�
కరీంనగర్ జిల్లా రచయితకు అనువాద రచనల్లో కేంద్ర సాహిత్య అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సంవత్సరానికి అనువాద బహుమతి కోసం 24 పుస్తకాలను ఎంపిక చేసింది.