కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
General Strike | పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దామరగిద్ద , మాగనూర్ లో విజయవంతమైంది.