CITU Rally | కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, వ్యవసాయ విధానాలను నిరసిస్తూ సీఐటీయూ , వ్యవసాయ కార్మిక సంఘం తాండూర్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించింది.
కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్�
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
Bandari Ravikumar | కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి రైతులకు తీరని నష్టం వాటిల్లే అవకావముందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
General Strike | పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దామరగిద్ద , మాగనూర్ లో విజయవంతమైంది.