ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రాలన్నీ అప్రమత్తతతోనే వుండాలని కేంద్రం సూచించింది. ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ �
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. �
Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై
Election Commission | ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కీలక సమావేశం నిర్వహించనుంది.
కొత్తగా 2.5 లక్షల పాజిటివ్ కేసులు | దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంద�
భారత రకం వైరస్ అనడం సరికాదన్న కేంద్రంన్యూఢిల్లీ: కోవిడ్ రకం బీ.1.617ను భారత వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ�