కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 476 రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు నాలుగు రోజుల క్రితమే గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు నోటీసులు అందాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో లావాదేవీలు నిర్వహిస్తు
ఇండస్ట్రియల్ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా, మహేళ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో 131 మంది రైతుల నుంచి 198.21 ఎకరాల సీలింగ్ భూములు సేకరించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.