సీసీఐ పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సిర్పూర్(టీ) జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడ�
‘గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1,330 కేంద్రాలు తె�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింద�
తెల్లబంగారాన్ని పండిస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆందోళనలోకి నెట్టేసింది. ఓ వైపు పత్తి పంట చేతికొస్తున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకపోవడం ఇందుకు కారణమవుతున్నది.