సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
సీబీఎస్సీ తరహాలో వాసవి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ను సీబీఎస్సీ విడుదల చేసింది. 15వ ఎడిషన్ సీటెట్ రిజిస్ట్రేషన్లు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై నిపుణుల కమిటీ ప్రతిపాదన ముంబై, జూన్ 16: 12వ తరగతి విద్యార్థులకు మార్కులను ఏ విధంగా లెక్కగట్టాలన్న అంశంపై సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన 13 సభ్యుల కమిటీ తుది నిర
సుప్రీంకోర్టును గడువు కోరిన అటార్నీ జనరల్న్యూఢిల్లీ, మే 31: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. గుర�
12వ తరగతి ఎగ్జామ్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ, మే 14: పన్నెండోతరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం సీబీఎస్సీ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో పరీక్ష
అభ్యర్థులు| యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. మే 2 నుంచి 17 వ తేదీవరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో వి�