బత్తుల ప్రభాకర్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నాలుగు రాష్ర్టాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడని, 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువ చేసే 570 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైమ్
పాత కక్షలతో ప్రత్యర్థిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేసి, ఐదుమంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట�