దేశవ్యాప్తంగా వాహనాలకు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. డ్రైవర్లు, కార్ల తయారీదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 20 శాతం ఇథనాల్ కలిపి
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్కి చెందిన వర్చూస్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన రెండేండ్లలోనే 50 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సరాసరిగా ఒక�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..వచ్చే ఏడాది కాలంలో మరో ఐదు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.
కార్లకు ఆదరణ తగ్గింది. ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద మిగిలిపోయిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య 7 లక్షలకు చేరింది. వీటి విలువ రూ.73,000 కోట్లుగా ఉందని ఆటోమొబైల్ డీలర్ల స�
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నెలలో నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింద
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా నూతన జనరేషన్ స్విఫ్ట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల �
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడళ్లను పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే భారత్లో విడుదల చేయడం విశేషం.