ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే 765 డీజీ జాతీ య రహదారిపై బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడం సంచలనంగా మారింది.
దైవదర్శనానికి వెళ్లొస్తున్న వారిని మృత్యువు కబళించింది.. మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై ఘోర రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకున్నది.
నిద్రమత్తులో రహదారి డెడ్ ఎండ్ గమనించకుండా అతివేగంగా దూసుకువెళ్లిన కారు నేరుగా రేలింగ్ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు