ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. దిల్సుఖ్నగర్కు చెందిన సుదర్శన్ తన కారులో మైలార్దేవ్పల్లి నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తున్నాడు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధ
నడుస్తున్న కారు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కారు ఆపి పక్కకు జరగగానే మంటలు పెద్దగా వ్యాపించి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది.
ఔటర్ రింగ్రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిలిపి ఉంచిన కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. స్థానిక కేదారేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఉండే శ్యామ శ్రీనివాస్ మంగళవారం తన ఇండికా కారును ఖాళీ స్థలంలో నిలి�
శంషాబాద్ రూరల్ : కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మలక్పేట్ యశోధ దవాఖానలో ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న సుధీర్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట
కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్త�