భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన ఆఖరి పోరులో వరుణుడిదే పైచేయి అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమ్ఇండియా 2-1తో కైవసం చేసుకుంది.
‘పాత నీరు పోవాలి..కొత్త నీరు రావాలి’ అంటారు. భారత క్రికెట్కు ఇది సరిగ్గా సరిపోతుంది. తమ అద్భుత ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ శైలితో దేశ క్రికెట్కు వన్నె తెచ్చిన కెప్టెన్లు ఎంతో మంది. తరాలు మారుతున్నా.. తరగ