చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్�
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
చండీఘడ్: పంజాబ్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అ
చండీఘడ్: యువతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా వ్యాపిస్తున్న వైరస్ కేసుల్లో.. 81 శాతం కేసుల్లో యూకే వేరియంట్ ఉన్నట్లు సీఎం వెల్లడ�
చండీగఢ్ : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి అనుమతి లభించనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్ట�
Captain Amarinder Singhమొహాలీ (పంజాబ్): ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపె�
చండీఘడ్: ఆజ్ కల్ తేరె మేరే ప్యార్ కే చర్చే.. అంటూ సాగే ఓ హిందీ పాటకు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా చిందేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో కలిసి ఆయన స్టెప్పులేశారు. చండీఘడ్�