ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
Thailand naval ship థాయిలాండ్ నౌకాదళానికి చెందిన నౌక ఒకటి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌకలో ఉన్న సుమారు వంద మంది నావికులను రక్షించారు. భారీ తుఫాన్ రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో హె�
Nigeria | నైజీరియాలో (Nigeria) ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.