పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించ
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మండిపడ్డారు. కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి�
బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా �
‘మీ బిడ్డగా.. మీ ముందుకు వస్తున్న.. ఆశీర్వదించండి’ అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఓటర్లను కోరారు. శుక్రవారం ఆమె ఒకటో వార్డు పరిధిలోని సెవన్ టెంపుల్, చిట్టిరెడ్డి కాలనీ, చిన్నతో�