భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
అంతన్నారు..ఇంతన్నారే కేంద్ర ప్రభుత్వం.....బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ అన్నారే కేంద్ర సర్కారు......తిరిగి నెల రోజులు కాకముందే ఎన్నికలు రద్దు అంటూ నట్టేటా ఒగ్గేశారే కాషాయ సర్కారు అన్న చందంగా మారింది...కేంద్రంల�
Cantonment board elections | హైదరాబాద్ : సికింద్రాబాద్( secunderabad ) సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలను రద్దు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణ శాఖ( Defense Ministry ) గెజి�
ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అనుకుంటే....ప్రతిపక్షాలు డీలా పడితే.. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది