తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా �
trains | దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలను కరెంటు కొరత వేధిస్తున్నది. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతుండటం, వేడి గాలులు వీస్తుండటంతో నానాటికి కరెంటుకు డిమాండ్ పెరిగిపోతున్నది. అయితే బొగ్గు కొరత ఏర్పడటంతో డిమా