YS Jagan | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు.
పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ�
పార్లమెంట్ ముట్టడిలో బీసీ సంఘాల నేతలు హైదరాబాద్/కాచిగూడ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుంటే బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీల లెక తేల్చాలని ద�
ప్రత్యేక పద్ధతుల్లో లెక్కల సేకరణకు కసరత్తు దేశవ్యాప్తంగా ఒకే వారంలో లెక్కింపు హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ): అడవికి రారాజు సింహం అంటారు కానీ.. నిజానికి అసలైన రాజు పెద్దపులి. అడవిలో పెద్దపులి ఠ�
సిద్దిపేట : జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. 12 రోజుల్లో హుండీల ద్వారా రూ.43,47,983 ఆదాయం లభించింది.74 గ్రాముల మిశ్రమ బంగారం, 7కిలోల 100 మిశ్రమ వెండి, 13 క్వింటాళ్ల