తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్�