మధ్యప్రదేశ్లోని విజయ్పూర్ శాసన సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత హింస చెలరేగింది. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత గోహ్తా గ్రామంలోని దళితుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారు.
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల ఫలితం ఈ రోజు తేలనున్నది. సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డివిజన్లో 49,203 ఓటర్లు ఉండగా ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో 13,591మం
ఎల్బీనగర్/చంపాపేట, ఏప్రిల్ 30: లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల పోలింగ్ శుక్రవారం మందకొడిగా సాగింది. ఉదయం నుంచి ఓటర్లు వేటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. డివిజన్లో మొత్తం 47,379 ఓటర్లు ఉండగా, పోలింగ్ శాతం
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక | జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.
దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం | తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.