Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. ప్రయాణికులు సజీవదహనమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో 15 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట�